Wednesday, 19 November 2025 08:44:33 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

భారత్ రైస్ ఇంకా 29రూపాయిలులే

ఇన్నాళ్లూ రైస్ కొనుక్కోవాలంటే జేబులు తడుముకునే పరిస్థితి. ఇప్పుడు రోజులు మారినట్లే. మనం కేజీ రూ.29కే రైస్ కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చో తెలుసుకుం

Date : 06 February 2024 09:20 AM Views : 1444

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విశాకపట్నం జిల్లా : ఇన్నాళ్లూ రైస్ కొనుక్కోవాలంటే జేబులు తడుముకునే పరిస్థితి. ఇప్పుడు రోజులు మారినట్లే. మనం కేజీ రూ.29కే రైస్ కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చో తెలుసుకుందాం.ఫిబ్రవరి 6 నుంచి భారత్ రైస్, దేశవ్యాప్తంగా అమ్మకం మొదలవుతుంది. ఐతే.. ఈ రైస్ ఇప్పుడే మార్కెట్‌లోని షాపులలో దొరకకపోవచ్చు. మనం దీన్ని ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

భారత ఆహార సంస్థ (FCI) నుంచి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) ద్వారా ముందుగా ఈ రైస్‌ని అమ్ముతున్నారు.... ఈ రైస్ మీకు కావాలంటే మీరు నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు భారత్ రైస్‌తోపాటూ.. పప్పు, పంచదార, శనగలు ఇలా చాలా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు.

[06/02, 07:54] Viswastv.com: భారత్ రైస్‌ని కేజీ రూ.29కి కేంద్రం అమ్ముతోంది. ఈ రైస్ మనకు 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో లభిస్తాయి. ఈ రైస్‌తోపాటూ.. గోధుమపిండిని కేజీ రూ.27.50కి, శనగపప్పును కేజీ రూ.60కి నాఫెడ్‌లో అమ్ముతున్నారు [06/02, 07:54] Viswastv.com: భారత్ రైస్‌ని నాఫెడ్‌తోపాటూ.. ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా కొనుక్కోవచ్చు. నాఫెడ్‌లో కొనుక్కోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, తర్వాత లాగిన్ అయ్యి, మీ అడ్రెస్ ఇచ్చి, కొనుక్కోవచ్చు [06/02, 07:54] Viswastv.com: ఇప్పటివరకూ బియ్యం ధర తక్కువలో తక్కువ కేజీ రూ.50 దాకా ఉంటోంది. నాణ్యమైన సోనా మసూరీ బియ్యం కావాలంటే కేజీ రూ.60 ఉంటోంది. అంత ధరకు కొనుక్కోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అదే నాణ్యత గల బియ్యాన్ని కేంద్రం భారత్ రైస్ పేరుతో కేజీ రూ.29కే అమ్ముతోంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కేంద్రం తెలిపింది. (All Images credit - nafedbazaar.com)

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :