Wednesday, 19 November 2025 08:44:33 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

సుమారు 100కోట్లు ఎగ్గోట్టిన టాప్ 50మంది జాబితా.........

Date : 25 December 2022 04:18 PM Views : 797

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / NTR జిల్లా : 100కోట్లు ఎగ్గోట్టిన టాప్ 50మంది ఎవరో తెలుసా..? విశ్వాస్ టీవీ :RBI Data:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్ 19న పార్లమెంటు వేదికగా RBI ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.బడా వ్యాపారులు కొందరు బ్యాంక్‌లకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వార్తలు వినే ఉంటారు. కానీ వారిపై చర్యలు తీసుకున్నట్లు, డబ్బు రికవరీ చేసినట్లు చూసి ఉండకపోవచ్చు. మరోవైపు నెల వాయిదా కట్టలేదని.. ఇల్లు జప్తు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు చూసే ఉంటారు. అంటే బ్యాంక్‌కి ఎవరైనా రూ.లక్ష రూపాయలు అప్పు ఉంటే అది వారికి సమస్య.. అదే రూ.100 కోట్లు అప్పు ఉంటే అది బ్యాంక్‌(Banks)కి సమస్య. ఇప్పుడు ఇదే భారతదేశం(India)లోని ప్రధాన బ్యాంక్‌లకు తలపోటు తెప్పిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి(March31) నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల(Defrauded) నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్(December)19న పార్లమెంటు(Parliament)వేదికగా( RBI)ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.

Viswas tv: RBI DATA: బ్యాంకులకు సుమారు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన టాప్‌ 50మంది ఎవరో తెలుసా..? RBI Data: బ్యాంకులకు సుమారు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన టాప్‌ 50మంది ఎవరో తెలుసా..? RBI Data:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్ 19న పార్లమెంటు వేదికగా RBI ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది. Reserve Bank of India Reserve Bank of India బడా వ్యాపారులు కొందరు బ్యాంక్‌లకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వార్తలు వినే ఉంటారు. కానీ వారిపై చర్యలు తీసుకున్నట్లు, డబ్బు రికవరీ చేసినట్లు చూసి ఉండకపోవచ్చు. మరోవైపు నెల వాయిదా కట్టలేదని.. ఇల్లు జప్తు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు చూసే ఉంటారు. అంటే బ్యాంక్‌కి ఎవరైనా రూ.లక్ష రూపాయలు అప్పు ఉంటే అది వారికి సమస్య.. అదే రూ.100 కోట్లు అప్పు ఉంటే అది బ్యాంక్‌(Banks)కి సమస్య. ఇప్పుడు ఇదే భారతదేశం(India)లోని ప్రధాన బ్యాంక్‌లకు తలపోటు తెప్పిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి(March31) నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల(Defrauded) నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్(December)19న పార్లమెంటు(Parliament)వేదికగా( RBI)ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.. బ్యాంక్‌ నుంచి లోను తీసుకుని దాన్ని తిరిగి కట్టే స్తోమత ఉన్నా కూడా కట్టకుండా ఎగ్గొట్టే వారినీ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటారు. ఇటువంటి వారిని బ్యాంక్‌లు ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరిస్తాయి. ఈ ఎగవేతదారుల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది రూ.7848 కోట్లతో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన మోహన్ చొక్సి. తరువాత స్థానంలో రూ.5879 కోట్లతో ఎరా ఇన్ఫ్రా, రూ.4803 కోట్లతో రీ అగ్రో ఉన్నాయి. ప్రస్తుతం అంటిగ్వన్ పౌరుడిగా ఉన్న చొక్సి భారతదేశ న్యాయ విధానానికి అతీతుడిగా ఉన్నాడు. ఇదే వరుసలో లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా, విన్సమ్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ ప్రమోటర్ జతిన్ మెహతా, చొక్సి మేనల్లుడు నీరవ్ మోడీ వంటి ప్రముఖ బ్యాంకు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చట్టాలు విఫలమయ్యాయి. నీరవ్ మోడీని అప్పగించేందుకు UK ప్రభుత్వంపై ఇప్పటికి పోరాడుతున్నారు. ఇది కేవలం ఉద్దేశ్య పూర్వక ఎగవేతదారుల గురించే కాకుండా.. ఐదు సంవత్సరాలుగా కార్పొరేటు దిగజాలకు బ్యాంక్‌లు మాఫీ చేసిన రూ.పది వేల లక్షలు కోట్ల రుణాల గురించి ఆలోచించాలి. ఇప్పటివరకు బ్యాంక్‌లు మాఫీ చేసిన రూ.10 లక్షల కోట్ల రూపాయల నుంచి కేవలం రూ.లక్ష కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి వసూలు చేశారు. మిగతా రూ.తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను ఇంకా వసూలు చేస్తున్నట్లుగానే చెబుతున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :