Wednesday, 29 July 2026 04:35:10 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు

Date : 26 December 2024 11:16 PM Views : 1483

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : Formear PM Manmohan Singh Passed Away :మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది.పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్​కు చేరుకున్నారు.'పార్టీలకు అతీతంగా అభిమానం పొందారు' "మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, భారత రాజకీయాలలో నిష్ణాతుడు, ప్రజా సేవలో తన విశేషమైన కెరీర్‌లో, ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం అభిమానాన్ని, గౌరవాన్ని పొందింది. శ్రీ మన్మోహన్ సింగ్ వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి." --జేపీ నడ్డా, బీజేపీ నేత, కేంద్ర మంత్రి'ఎప్పటికీ గుర్తుండిపోతారు' "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా జాతికి మీరు చేసిన సేవకు ధన్యవాదాలు. మీ ఆర్థిక విప్లవానికి మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. దేశానికి మీరు ప్రగతిశీల మార్పులుతీసుకువచ్చారు." --రాబర్ట్​ వాద్రా, కాంగ్రెస్ నేత ఈ దేశం కోసం, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నేత, దేశ పేద ప్రజల కోసం తపించిన నిజమైన ఆర్థిక మేధావి, ఈ దేశాన్ని బాగు కోసం, నిరంతరం తపించిన నిజమైన భారత హీరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అని అన్నారు నివాళులర్పించిన ప్రముఖులు జయప్రకాష్ నారాయణ ఉన్నారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: