Thursday, 30 July 2026 06:42:51 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు...

Date : 21 March 2025 09:29 PM Views : 1183

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీలో ఒక సంచలమైనటువంటి ఆపరేషన్ గరుడ..కనివిని ఏరగని రీతిలో, ఎప్పుడు చూడనీ విదంగా, ఇట్లా అవుతుంది అని అనుకోలేదు అట..మందులు యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది అంట...... ఆపరేషన్ గరుడ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా . డీజీపీ ఆదేశాలతో ఐ జి ఈగల్ టీం, ఎన్ఫోర్స్మెంటు, విజిలెన్స్ డ్రగ్,అధికారులుతో పాటు లోకల్ పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఏకధాటిగా దాడులు నిర్వహించడం జరిగింది, ఈ దాడులులో మెడికల్ షాపులు, ఏజెన్సీల పైన ఒకేసారి గంటల వ్యవదలోని దాడులు చేయడం సంచలనంగా మారింది ఏపీ ప్రభుత్వం..... కనీవిని ఎరగని రీతిలో, ఏప్పుడు చూడని వినని రితులో మెడికల్ షాపులు యజమానులు భయభ్రాంతులతో గురవుతున్నారని ఈరోజు జరిగిన దాడుల్లో తెటతెల్లమైంది ...... దాదాపు 100కు పైగా బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా దాడుల్లో కాలం చెల్లిని మందులు, అట్లాగే యువత మత్తుకి బానిసై మత్తు మందులు అమ్మినట్టు తెలిసినట్టు అధికారులు చెపుతున్నారు అంట, ముఖ్యంగా కొన్ని జిల్లాలలో, విశాఖపట్నం, గుంటూరు తిరుపతి,కడప, నెల్లూరు అనంతపురం ఒంగోలు విజయవాడ జిల్లాలో, ఈ దాడులు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. నైట్రోజన్, ఆల్ ప్రక్ష్, నైట్రోఫామ్, ట్రామీడల్, కోడినే పాస్పెక్ట్, పెన్సిడ్రిల్, కోరేక్స్ ఇవన్నీ కూడా మొత్తుకి ఉపయోగించే మెడిసిన్, అట్లాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మత్తు మందులు కొన్ని యాంటీబయటిక్, అధిక మోతాదులో ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ అమ్మినట్టు బయటపడింది. అధిక మోతాదులో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఎక్కువగా ఎక్స్పీరియర్ అయిపోయిన మెడిసిన్స్ అమ్మినట్టు తేలింది... కొన్ని వందల మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది.... అధిక మోతదులు కాలం చలన మందులు అమ్మినట్టే బయటి పడినట్టు విజిలెన్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఐజి ఈగల్ రాష్ట్ర వ్యాప్త దాడులో విషయాలన్నీ బయటపడింది.... ఇప్పుడు ఇక్కడ డ్రగ్ అధికారి యంత్రంగo టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించింది... 1912 ఈ నెంబర్ కి కాల్ చేస్నా కాలం చెల్లిని మందులు అమ్మిన, మత్తు మందుల అలాంటివి అమ్మితే వెంటనే కాల్ చేయమని అధికార యంత్రాంగం ప్రకటించింది

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: