Wednesday, 19 November 2025 08:44:28 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

శబాష్ కేసీఆర్, దేశం మీ వైపు చూస్తుంది.....

Date : 06 May 2023 01:10 AM Views : 942

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కేసీఆర్‌ సర్కారు మరో మంచి ఉచిత పథకం తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్స్ బుక్స్‌, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సబితా ఇంద్రారెడ్డి అంటున్నారు. పాఠశాలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు వర్క్ బుక్స్ ను, నోటు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను బడులు ప్రారంభమయ్యే నాటికి అందచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సర్కారు బడుల్లోని విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికి రెండు జతల యూనిఫామ్ లను అందచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. యూనిఫాంల కోసం సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నందున.. బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మన ఊరు - మన బడి పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్ లను విద్యార్థులకు అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మరి పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం మంచి కార్యక్రమమే అని మేధావి వర్గాలు అంటున్నాయి...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :