Friday, 16 January 2026 03:56:34 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

మనిషి ప్రాణాన్ని పొగట్టిన, దిక్కుమాలిన చాక్లెట్, మహా తల్లులు జర జాగర్త....

Date : 11 January 2023 11:08 PM Views : 988

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు, అందులోనూ ఆడపిల్లలు కాళ్లకు పట్టీలు వేసుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటే, అబ్బా ఎంత బాగుంటుందో కదా, ఆ ఇంట్లో సందడి కూడా అలాగానే ఉండేది, చాలా ఏళ్ల తర్వాత పుట్టిన పాప, ఇంకేంటి కంటికి రెప్పలా కాపాడుకున్నారు.గారాబంగా పెంచారు అడిగింది ఎల్లా కళ్ళ ముందుకు తెచ్చి పెట్టారు, కానీ ఒక చిన్న చాక్లెట్ ఆ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళను అనడం సర్వసాధారణం, అయితే కొందరు తల్లిదండ్రులు తిట్టి కొట్టి భయపెట్టి పంపిస్తారు. మరికొందరు బుజ్జగిన్చి ఏ చాక్లెట్ బిస్కెట్ లేదా డబ్బులు ఇచ్చి పంపిస్తారు.

లేదా నేరుగా స్కూలుకు తీసుకువెళ్లి దిగబెట్టి వస్తారు. అందరూ పిల్లల లాగానే ఈ చిన్నారి కూడా అలాగే చేసింది, స్కూల్ కి వెళ్ళను అని మారం చేసింది, అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆడుకుంది కానీ సడన్గా కుప్పకూలి చనిపోయింది. దానికి కారణం చాక్లెట్, ఒకే ఒక చాక్లెట్. కర్ణాటకలోని ఉడిపి జిల్లా బయనదూరు సమీపంలో ఉన్న బెజోరు గ్రామానికి చెందిన సమన్వయ అనే బాలిక స్థానిక వివేకానంద స్కూల్లో మొదటి తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళను అని చిన్నారి మారం చేసింది, తల్లిదండ్రులు బాలికను బుజ్జగించారు, అయినా సరే వెళ్ళను అంటే వెళ్ళను అని చెప్పింది.దీంతో కూతుర్కే చాక్లెట్ ఇచ్చి స్కూల్ కి పంపాలి అనుకున్నారు తల్లిదండ్రులు. ఇంట్లో ఉండే చాక్లెట్ ఇచ్చారు, దీంతో స్కూల్ కి వెళ్తానని చెప్పింది. ఒకపక్క స్కూల్ కి టైం అవుతుండగా సమన్వి చాక్లెట్ తింటూ కూర్చుంది, అప్పుడే స్కూల్ బస్సు వచ్చింది, దీంతో హడా ఒడిలో చాక్లెట్ గుట్టుకున్న మింగి స్కూల్ బస్సు వైపు పరుగులు పెట్టింది, అంతే బస్సు డోర్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలింది, దీంతో చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు హుటా హుటిన ఆమెను దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :