Friday, 16 January 2026 03:57:08 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

రణ రంగమoలో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా,రంగoలోకి దిగిన అ ఇద్దురు....

Date : 22 January 2023 05:53 PM Views : 1034

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : దేశంలో తిరుగులేని రాజకీయపార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి 2023వ సంవత్సరం అత్యంత క్లిష్టమైన సవాల్ ను విసరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ చాణక్యానికి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. దీన్ని అధిగమిస్తేనే 2024లో మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అయితే బీజేపీకి కష్టకాలం ఎదురవబోతోంది. ఒక్క సంవత్సరంలోనే 9 రాష్ట్రాలకు.. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లేదా మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి హ్యాట్రిక్ విజయం అందుకుంటుందా? లేదంటే ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమికి ఎదురు నిలవలేదా? అనేది తేలిపోయేది ఈ ఏడాదే. అది ఫైనల్ గా భావిస్తే ఇవి సెమీ ఫైనల్స్. ఒక్క సంవత్సరంలోనే 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ-షా రంగంలోకి దిగడంతోపాటు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలను మినహాయించినా పెద్ద రాష్ట్రాలన్నింటిలో విజయమే వారి ప్రణాళికగా ఉంది.

పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోసం.. ప్రస్తుతానికి పార్టీ బలోపేతంగానే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజస్థాన్ చత్తీస్ గడ్, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కోల్పోయినా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుంది. మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ పెద్దలు అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అది జరగాలంటే 9 రాష్ట్రాల్లో గెలవాలి.

మోడీ-షాకు కఠినమైన సందర్భం మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో కూడా అధికారం చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది కఠినమైన సందర్భమని పార్టీ నేతలకు తెలుసు. మొన్నటి ఎన్నికల్లో గుజరాత్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజారిపోయింది. గతంలో లా నరేంద్రమోడీ క్రేజ్ కనపడటంలేదు. రోజురోజుకు ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ మీడియా, సోషల్ మీడియా ద్వారా బలంగా కనపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే అది జరగకపోవచ్చు. ఈ ఏడాదిని విజయవంతంగా ముగిస్తేనే భారతీయ జనతాపార్టీకి మేలు జరుగుతుంది. లేదంటే కష్టమే..!

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :