Monday, 14 September 2026 04:18:01 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

గురజాడ గృహాన్ని గాలికి వొదిలేసిన ప్రభుత్వo... వట్టి వెదవాయులోయ్ అన్న మాటకి నిజంగా అట్లాగే ఉంది. అన్న లోకసత్తా బాబ్జీ...

Date : 02 September 2023 01:32 PM Views : 1411

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం జిల్లా : *గురజాడ గృహాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం.భీశెట్టి బాబ్జి.లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాహిత్య రంగంలో తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన మహాకవి గురజాడ అప్పారావు నివసించిన గృహం అద్వాన్నంగా ఉంటే పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి,ఎమ్మెల్యేలకి,మంత్రులకి లేని పరిస్థితి నెలకొందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శనివారం ఉదయం గురజాడ గృహాన్ని సాహిత్య అభిమానులతో కలసి సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 21 న గురజాడ 161 వ జయంతి ని జరుపుకుంటామని ఆరోజుకి గోడలకి రంగులు వేసి,పూలదండ లతో అలంకరించి గురజాడ ని ఆహా,ఓహో అని చెప్పి,అధికారులు, నాయకులు వెంటనే మరచిపోతారని ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతుగానే మిగిలిపోతుందని భీశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు, గురజాడ ఇంటి చుట్టూ దుర్గంధం పూరితమై వాతావరణం నెలకొందని,తలుపులు, కిటికీలు,విరిగిపడివున్నాయని,తెలుగు జాతి చైతన్య స్ఫూర్తి,మహాకవి,దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుసులోయ్,అని చెప్పిన మహా మనిషి గురజాడ అప్పారావు గృహంకి ఈ పరిస్థితి రావడం ఆయన అభిమాని గా తట్టుకోలేకపోతున్నానని,ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంటిని ఆధునీకరణ చెయ్యడం లేదని,కన్యాశుల్కం నాటకంలో మనవాళ్లు వట్టి వెదవాయులోయ్ అనే మాట గురజాడ ఎందుకన్నారో ఇప్పుడు అర్ధం అవుతుందని ఎద్దేవా చేసారు, పాలకులు వెంటనే గురజాడ ఇంటిని అదునీకరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి పరిసరాల ఫోటోలు విడుదల చేశారు, ఈ సమావేశంలో ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ జక్కు రామకృష్ణ, సత్యప్రసాద్,తేజ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :