విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : *"గుంటూరు వైసీపీ లో ముసలం"* *• భారీగా కార్పోరేటర్ల రాజీనామాలు* *గుంటూరు సిటీ:* *గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది.* *• ఆ పార్టీకి చెందిన కార్పోరేటర్లు వరుస పెట్టి రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా నగరంలో రాజకీయ ఉత్కంఠ ఏర్పడింది.* *• రేపు ఉదయం ఉప ముఖ్యమంత్రి వర్యులు,జనసేన పార్టీ అధ్యక్షులు గౌ|| శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కార్పోరేటర్లు జనసేన పార్టీ లో చేరనున్నారు.* *• రాజీనామాలు చేసిన వారిలో కార్పోరేటర్లు శ్రీ నిమ్మల వెంకట రమణ, శ్రీ సంకూరి శ్రీనివాసరావు, శ్రీమతి యిర్రి ధనలక్ష్మి, శ్రీమతి అయిశెట్టి కనకదుర్గ, కో-ఆప్షన్ సభ్యరాలు శ్రీమతి మహమ్మద్ సాజిద భాను తదితరులు ఉన్నారు.* మరికొందరు కార్పోరేటర్లు ఇదే బాటలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం.*
Admin
Viswas Tv