Friday, 16 January 2026 03:56:34 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖ లో ఒమిక్రాన్ కేసు... ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నాలుగు కేసులు.....

తూ.గో, విశాఖ జిల్లాలో ఒక్కో కేసు, 41 ఏళ్ల మహిళ, 33ఏళ్ల పురుషడికి పాజిటివ్

Date : 25 December 2022 12:20 PM Views : 905

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశ్వాస్ టీవీ విశాఖ :దేశంలో ఆందోళన రేకిత్తిస్తున్న ఒమిక్రాన్‌ విశాఖలోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కేసులు నమోదు కాగా తాజాగా తూర్పుగోదావరి, విశాఖలోనూ చెరొకటి నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నాలుగు కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 53మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా, వారిలో 9మందికి కోవిడ్‌`19లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌ తేలిందని అధికారులు తెలిపారు. అయితే కోవిడ్‌ నిబంధనలు పాటించి అంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పుకార్లను నమ్మవద్దంటూ రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ` తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 41ఏళ్ల మహిళ కువైట్‌ నుంచి ఈ నెల 19న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. 20న ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ నిర్థారణైంది. దీంతో సీసీఎంబీలోని జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు శ్యాంపిల్‌ను పంపించగా నెల 23న ఒమిక్రాన్‌ తేలిందని వైద్యాధికారులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో సదరు మహిళను క్వారంటైన్‌లో ఉంచారు. ` విశాఖ ప్రాంతానికి చెందిన 33ఏళ్ల వ్యక్తి దుబాయ్‌ (యూఏఈ) వెళ్లి ఈనెల 15న తిరిగొచ్చారు. చిన్నగా జ్వరం రావడంతో ఆయన్ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 16న ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ రాగా, శ్యాంపిల్‌ను సీసీఎంబీకి పంపగా 23న ఒమిక్రాన్‌గా నిర్థారణ అయ్యింది. వాస్తవానికి ఆయన ఈనెల 22నే ఆయన డిశ్చార్జి కాగా, వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :