Wednesday, 19 November 2025 08:44:32 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

*నెల్లూరు కందుకూరు లో చంద్రబాబు బహిరంగ సభలో ఆపశ్రుతి. రద్దు చేసిన బహిరంగ సభ...

*నెల్లూరు కందుకూరు చంద్రబాబు బహిరంగ సభలో ఆపశ్రుతి. తొక్కిశలాట కాలువలో పడి, ఏడుగురు మృతి... మరో ఐదుగురి పరిస్థితి విషమం...

Date : 28 December 2022 10:10 PM Views : 864

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : అమరావతి : _*కందుకూరులో చంద్రబాబు గారి సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.!*_ కందుకూరులో వేల మంది ప్రజలు, కార్యకర్తలు తరిలివచ్చారు. సభా ప్రాంగణంలో ప్రజలు పోతెట్టటంతో, కార్యకర్తల తోపులాటలో ఒక్కసారిగా పెద్ద కాలవలో సుమారు పది మంది కార్యకర్తలు పడి పోయారు. ఆ కాలువ ప్రభుత్వ నిర్వహణ సరిగా లేక, ఓపెన్ గా ఉండటం, సెంటర్ లోనే అలా ఉంటుందని ఊహించక పోవటంతో, అందులో పడిపోయారు. దీంతో చంద్రబాబు గారు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయన కాన్వాయ్ లో అంబులెన్సు ఇచ్చి పంపించారు. అంతే కాకుండా, వారి యోగక్షేమాలు తెలుసుకోవటానికి, చంద్రబాబు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు, అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షలు ప్రకటించారు. అలాగే గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించి, మీటింగ్ రద్దు చేసారు.*

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :