Friday, 16 January 2026 03:56:35 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కరోనా వేరియంట్ అప్రమత్తమైన అధికారులు....

Date : 24 December 2022 11:09 PM Views : 830

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / NTR జిల్లా : కృష్ణాజిల్లా: గన్నవరం విశ్వాస్ న్యూస్ :*గన్నవరం విమానాశ్రయంలో కొత్త కరోనా వేరియంట్ తో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు...కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యాధికారులు...ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరం... షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులకు ధర్మల్ స్క్రినింగ్... కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం రెండు శాతం ప్రయాణికులకు కరోనా టెస్టులు...షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 140 మంది ప్రయాణికులలో 4గురికి కరోనా టెస్ట్... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు గన్నవరం విమానాశ్రయంలో కరోనా టెస్ట్ ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని తెలిపిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి,డి.యం.హెచ్.ఓ గీతాభాయ్...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :