Wednesday, 19 November 2025 07:06:00 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖ లో బిఆర్ ఎస్ నాయకులు అరెస్ట్

Date : 11 June 2023 02:38 PM Views : 3263

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : తొమ్మిదేళ్లలో బీజేపీ కేంద్రoలో అధికారoలో ఉండి సాదించన అభివృద్ధి ఏంటి అని ఏపీ బిఆర్ ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల శ్రీనివాస్, సన్యాసిరాజు, మూర్తి, ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ఉత్తరాoద్ర,రాయలసీమ వెనకబడిన 7జిల్లాలు కు ప్రత్యేక ప్యాకెజి ,పోలవరం నిధులు, విధులు ఏమి అయ్యాయి అని బిఆర్ ఎస్ నాయకులు అడగారు. కేంద్ర ప్రభుత్వo, పని అంతా ప్రైవేట్ మయo అని, BSNL,విశాఖ స్టీల్ ప్లాంట్,పోర్ట్,LIC, ఇవన్నీ అంబానీ, అదాని కి దార దత్తo చేసి ఈరోజు విశాఖ వచ్చి కేవలం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్యరటన చెప్పటానికి వస్తున్నారా అని లెక్కల శ్రీనివాస్ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మీడియా తో మాట్లాడతున్న సమయoలో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ లు తీసుకు వెళ్లారు. ప్రజా స్వామ్య వాదులు గొంతు నొక్కడo బీజేపీ కి అలవాటు అని బిఆర్ ఎస్ నాయకులు ఎద్దవా చేసారు...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :